వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండల కేంద్రంలోని ఫ్యాక్స్ సెంటర్ వద్ద యూరియా కోసం రైతులు తమ చెప్పులను క్యూలోపెట్టారు. ప్రభుత్వం సూచించిన ఫెర్టిలైజర్ యాప్ లో యూరియా బుక్ చేసిన తర్వాత ఓటిపి చెప్పడానికి చెప్పులను క్యూలో పెట్టారు.
అధికారులు స్పందించి ఎరువుల పంపిణీ ప్రక్రియను సులభతరం చేసి, సమయానికి ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు
Comments
Loading comments...

