వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యతో జీవితాన్ని మార్చుకోవచ్చని నిరూపిస్తూ ఆంధ్ర విశ్వ కళాపరిషత్ తెలుగు శాఖ విద్యార్థిని కిల్లో సరోజినీ జాతీయ స్థాయిలో ప్రతిభ చాటారు.
జూన్–2026 యూజీసీ-నెట్ ఫలితాల్లో ఆమె అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హతతో పాటు ప్రతిష్ఠాత్మక జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) సాధించి ఘనత సాధించారు.
గిరిజన ప్రాంతానికి చెందిన సరోజినీ పట్టుదలతో చదివి జాతీయ స్థాయిలో ఈ విజయాన్ని సాధించడం విశేషంగా నిలిచింది.
Comments
Loading comments...

