వార్తలకు తిరిగి వెళ్లండి
లోకేష్ రాజీనామా కోరిన వైసీపీ

డీఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్రావు డిమాండ్ చేశారు. డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని కోరారు.
లోకేష్ రాజీనామా కోసం ఈ నెల 28 నుంచి విద్యార్థులు, యువతతో కలిసి ఆందోళనలు చేపడతామని ప్రకటించారు. నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...