Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jul 02, 2026 12:06 PM విజయవాడGeneral
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్ - Udayam
విజయవాడలో సీఐ నాగరాజు వేధింపుల తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్ కుటుంబాన్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆత్మహత్యకు ముందు క్రాంతికుమార్ తీసుకున్న సెల్ఫీ వీడియోపై జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితుడైన సీఐ నాగరాజు వేధింపులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...