Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైవేపై పోలీసులపై దొంగల దాడి.. ఎదురుకాల్పులు

శివ కుమార్ Jul 02, 2026 6:20 AM నంద్యాల 3 viewsabout 2 hours ago
హైవేపై పోలీసులపై దొంగల దాడి.. ఎదురుకాల్పులు - Udayam Digital
నంద్యాల జిల్లా డోన్ హైవేపై తెల్లవారుజామున పందుల లోడ్ వాహనంలో వెళ్తున్న దొంగలు రాళ్లు, సీసాలతో పోలీసులపై దాడికి తెగబడ్డారు. వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించిన పోలీసులపై దుండగులు దాడి చేయడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘర్షణలో హైవే పెట్రోలింగ్ వాహనం అద్దాలు ధ్వంసమవగా, దుండగులు తప్పించుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.

Comments

G
Loading comments...