వార్తలకు తిరిగి వెళ్లండి
ఆర్టీసీ బస్సు ఢీకొని అన్నదమ్ములు మృతి

విశాఖ వడ్లపూడి ఫ్లైఓవర్పై బైక్ను ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టిన ప్రమాదంలో అన్నదమ్ములు సతీష్, గిరీష్ అక్కడికక్కడే మృతిచెందారు. అనకాపల్లిలో విధులు ముగించుకుని ఇంటికి వస్తుండగా ఈ ఘోరం జరిగింది.
కొడుకులు వృద్ధాప్యంలో అండగా ఉంటారనుకుంటే అనంతలోకాలకు వెళ్లిపోయారని తండ్రి కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...