వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం బెంగళూరు నుంచి తాడేపల్లికి రానున్నారు. ఉదయం 7.10 గంటలకు బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 8.20 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.
అక్కడి నుంచి 8.30 గంటలకు తాడేపల్లి నివాసానికి బయలుదేరి ఉదయం 9 గంటకు చేరుకోనున్నారు.
Comments
Loading comments...

