వార్తలకు తిరిగి వెళ్లండి
యువత గొంతు నొక్కితే రాజకీయ పతనం తప్పదు

యువత గొంతు నొక్కితే రాజకీయ పతనం తప్పదని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికార పక్షాన్ని హెచ్చరించారు.
ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని, యువత ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలు నడుచుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...