వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాంకింగ్, ఆర్థిక రంగంలో సైబర్ మోసాల నివారణకు నిర్వహించిన సైబర్ షీల్డ్ హ్యాకథాన్-2026 ఐఐటీ హైదరాబాద్లో ముగిసింది. దేశవ్యాప్తంగా 2,936 రిజిస్ట్రేషన్లు రాగా తొమ్మిది బృందాలు ఫైనల్కు ఎంపికయ్యాయి.
మోసపూరిత యాప్లు, మాల్వేర్ ఖాతాలు, ఆర్థిక లావాదేవీల గుర్తింపునకు విద్యార్థులు సాంకేతిక పరిష్కారాలు చూపించారు. విజేతలకు మొత్తం రూ.20 లక్షల విలువైన నగదు బహుమతులు అందించారు.
Comments
Loading comments...

