వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ జిల్లా కొత్తపల్లికి చెందిన శ్రీకాంత్(26) పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమించిన యువతి కుటుంబసభ్యులు ఆమెను మర్చిపోవాలని హెచ్చరించారని, ఆ తర్వాత యువతి ఫోన్ ఎత్తకపోవడంతో అతడు మనస్తాపానికి గురైనట్లు పోలీసులు తెలిపారు.
చికిత్స పొందుతూ శ్రీకాంత్ గురువారం మృతి చెందాడు. ప్రేమ పేరుతో తన కుమారుడిని మోసం చేశారని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

