Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలి: ఏఎస్పీ జావలి

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Aug 11, 2026 5:22 PM అల్లూరి General
డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలి: ఏఎస్పీ జావలి - Udayam
రంపచోడవరం కాలేజీలో మంగళవారం విద్యార్థులకు పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. డ్రగ్స్‌, గంజాయికి యువత దూరంగా ఉండాలని అదనపు ఎస్పీ జావలి సూచించారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. డీఎస్పీ అష్రాఫ్ అలీ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...