వార్తలకు తిరిగి వెళ్లండి
యువకుడిని కాపాడిన 108 సిబ్బంది

ములుగు జిల్లాలో రహదారి సౌకర్యం లేని మారుమూల గిరిజన గ్రామానికి 108 సిబ్బంది నడుచుకుంటూ వెళ్లారు. అపస్మారక స్థితిలో ఉన్న గిరిజన యువకుడిని డోలీలో రెండు కిలోమీటర్లు మోసుకొచ్చారు.
అంబులెన్స్లో అత్యవసర వైద్యం అందించి, ప్రాణాలు కాపాడారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...