వార్తలకు తిరిగి వెళ్లండి
భూగర్భ జలాల తీవ్ర క్షీణత

ఉమ్మడి జిల్లాలో మానవ తప్పిదాలు, ఎల్నినో ప్రభావం వల్ల భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతున్నాయి. భూగర్భ జల శాఖ లెక్కల ప్రకారం ఏటా నీటి లభ్యత గణనీయంగా తగ్గుతుండటం భావితరాల మనుగడకు ఆందోళన కలిగిస్తోంది.
అత్యధికంగా వ్యవసాయం, సింగరేణి, ఎన్టీపీసీ వంటి పరిశ్రమల కోసమే నీటిని తోడేస్తున్నారు. ఇంకుడు గుంతలు, చెక్డ్యాంల ద్వారా వర్షపు నీటిని ఒడిసిపట్టి సంరక్షించడం అత్యంత కీలకమని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Comments
Loading comments...