Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బహదూర్‌గూడలో తీవ్ర ఉద్రిక్తత

సంజయ్ రెడ్డి Jul 18, 2026 9:17 AM హైదరాబాద్about 1 hour ago
బహదూర్‌గూడలో తీవ్ర ఉద్రిక్తత - Udayam Digital
శంషాబాద్ పరిధిలోని బహదూర్‌గూడలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు స్థలానికి కంచె వేసేందుకు వచ్చిన హైడ్రా, రెవెన్యూ అధికారులను రైతులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. పోలీసులతో జరిగిన తోపులాటలో ఓ రైతు స్పృహతప్పి పడిపోయారు. తమకు పూర్తి న్యాయం చేసిన తర్వాతే పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ స్థానిక రైతులు అక్కడ పెద్దఎత్తున నినాదాలు చేశారు.

Comments

G
Loading comments...