వార్తలకు తిరిగి వెళ్లండి
ఖమ్మంలో పడిపోతున్న ఆడపిల్లలు

ఖమ్మం జిల్లాలో ఆడపిల్లల జననాల నిష్పత్తి నానాటికి పడిపోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. స్కానింగ్ పరికరాలను దుర్వినియోగం చేస్తూ కొందరు లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణ హత్యలకు పాల్పడుతుండటమే ఇందుకు ప్రధాన కారణంగా మారుతోంది.
గతంలో ప్రతి వెయ్యి మంది బాలురకు 973గా ఉన్న బాలికల సంఖ్య, 2025 నాటికి 909కి పడిపోయింది. ఈ పరిణామం భవిష్యత్తులో తీవ్ర సామాజిక అసమతుల్యతకు దారితీస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
Comments
Loading comments...