వార్తలకు తిరిగి వెళ్లండి

పీలేరు మండలంలో ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు సింహాద్రి మృతి చెందినట్లు నిర్ధారించారు.
మరో యువకుడిని మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించగా, ఆటో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...
