Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మారికవలసలో యువకుల వీరంగం

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 8:41 AM విశాఖపట్నంGeneral
మారికవలసలో యువకుల వీరంగం - Udayam
విశాఖ మారికవలసలో పదో తరగతి విద్యార్థుల మధ్య మొదలైన వివాదం యువకుల ఘర్షణకు దారితీసింది. శివశక్తినగర్‌ మలుపు వద్ద నలుగురు యువకులపై మరో వర్గం కర్రలతో దాడి చేసింది. అర్ధరాత్రి ఇరువర్గాలు మళ్లీ పరస్పరం దాడులకు దిగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనలో ఇద్దరు గాయపడగా, ముగ్గురు యువకులు, మరో ముగ్గురు మైనర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...