Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరెంట్ షాక్‌తో యువరైతు మృతి

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 04, 2026 3:33 PM సూర్యాపేటGeneral
కరెంట్ షాక్‌తో యువరైతు మృతి - Udayam
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బక్కమంతుల గూడెంలో యువరైతు నిమ్మల నరేష్ (29) కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. పొలం వద్దకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. వర్షాల కారణంగా విద్యుత్ తీగ తెగి ఫెన్సింగ్ తీగపై పడినట్లు, దానిని తాకడంతో నరేష్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...