వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా భోగాపురంలో బైక్ రిపేర్ డబ్బులు ఇవ్వలేదనే కోపంతో ఓ యువకుడిని తాళ్లతో కట్టేసి బైక్కు వేలాడదీసి నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లిన అమానవీయ ఘటన చోటుచేసుకుంది.
ఈ ఘోరానికి పాల్పడిన మెకానిక్ మహేష్తో పాటు మరో నలుగురు నిందితులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు.
Comments
Loading comments...

