వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలోని నారాయణపేట జిల్లా మరికల్ మండలానికి చెందిన ఓ యువకుడు ఆంధ్రప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గుత్తి మండలం కొత్తపల్లి సమీపంలో లారీని కారు ఢీకొనడంతో వాహనంలో మంటలు చెలరేగి అతడు సజీవదహనమైనట్లు పోలీసులు తెలిపారు.
డీజిల్ దొంగతనానికి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనలో మరో ఇద్దరు ప్రమాదం నుంచి బయటపడగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...
