Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్ర‌మాదంలో యువకుడు మృతి

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Aug 11, 2026 4:33 PM సంగారెడ్డిGeneral
ప్ర‌మాదంలో యువకుడు మృతి - Udayam
జహీరాబాద్‌ పస్తాపూర్‌ శివారులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న ప్రమాదంలో మంగళపేట్‌కు చెందిన అమోస్‌ (27) మృతి చెందాడు. తల్లి, కుమార్తెతో కలిసి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన అమోస్‌ను బీదర్‌ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ లవకుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...