వార్తలకు తిరిగి వెళ్లండి
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బైక్ను తోసుకుంటూ వెళ్తున్న దుర్గాప్రసాద్(31) ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. తీవ్ర గుండెపోటే మృతికి కారణమని వైద్యులు నిర్ధారించారు.
ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. యువకుడు కుప్పకూలిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి.
Comments
Loading comments...
