Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉగ్రవాదులకు పాక్‌ ఆశ్రయం: భారత్‌

Follow Udayam on Google
SAI NATH Sep 18, 2026 11:31 AM జాతీయంGeneral
ఉగ్రవాదులకు పాక్‌ ఆశ్రయం: భారత్‌ - Udayam
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాకిస్తాన్‌పై భారత్‌ తీవ్ర ఆరోపణలు చేసింది. ఉగ్రవాదులకు ఆశ్రయం, మద్దతు కల్పించే వాతావరణం అక్కడ ఇంకా కొనసాగుతోందని భారత ప్రతినిధి హరీశ్‌ పర్వతనేని అన్నారు. 9/11 దాడుల సూత్రధారులు ఒసామా బిన్‌ లాడెన్‌, ఖలీద్‌ షేక్‌ మహ్మద్‌ పాకిస్తాన్‌లోని జనావాస ప్రాంతాల్లోనే పట్టుబడ్డారని గుర్తుచేశారు.

Comments

G
Loading comments...