వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్ జిల్లా నర్సాపూర్లో బోనాల జాతర ఏర్పాట్లలో భాగంగా ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్ షాక్ తగిలి మల్పర్తి హర్షవర్ధన్ (19) మృతి చెందాడు. మరో ఇద్దరు యువకులు గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు.
Comments
Loading comments...

