Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెర్కపల్లిలో విద్యుదాఘాతంతో యువకుడు మృతి

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 1:53 PM ఆదిలాబాద్General
పెర్కపల్లిలో విద్యుదాఘాతంతో యువకుడు మృతి - Udayam
మండలంలోని పెర్కపల్లి గ్రామంలో ఇనుప కూలర్‌ను జరిపే క్రమంలో విద్యుదాఘాతానికి గురై ఎంబడి సతీష్ (27) అనే యువకుడు మృతి చెందాడు. మృతుని తండ్రి భీమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయికుమార్ తెలిపారు.

Comments

G
Loading comments...