Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసుల దెబ్బలతో మణికంఠ మృతి చెందలేదు: ఎస్పీ

Follow Udayam on Google
రాజేష్ Aug 18, 2026 12:21 PM పార్వతీపురం మన్యంGeneral
పోలీసుల దెబ్బలతో మణికంఠ మృతి చెందలేదు: ఎస్పీ - Udayam
సాలూరులో చోరీ కేసు నిందితుడు బండారు మణికంఠ పోలీసుల దెబ్బలతో మరణించలేదని జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి తెలిపారు. తీవ్ర జ్వరం, పచ్చకామెర్లతో చికిత్స పొందుతూ మృతి చెందాడని స్పష్టం చేశారు. ఆగస్టు 9న అరెస్టయిన మణికంఠకు అనారోగ్యం కారణంగా స్టేషన్ బెయిల్ మంజూరు చేశామని, ఆగస్టు 11న విజయనగరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని చెప్పారు.

Comments

G
Loading comments...