వార్తలకు తిరిగి వెళ్లండి

బీహార్లోని పూర్ణియాకు చెందిన మానిషా కుమారి(19), దిల్ఖుష్ కుమార్(20) ఇన్స్టాగ్రామ్ పరిచయంతో ప్రేమించుకున్నారు. కుటుంబం అంగీకరించకపోవడంతో ఇంటి నుంచి వెళ్లి పూర్ణియా రైల్వే స్టేషన్ వద్ద పెళ్లి చేసుకున్నారు.
అనంతరం కాళీ ఆలయానికి నడిచి వెళ్తుండగా మానిషా అస్వస్థతకు గురై ఆసుపత్రిలో మృతి చెందింది.
Comments
Loading comments...

