Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్యాంకులో పడి యువకుడు మృతి

Follow Udayam on Google
SHRUTHI Sep 04, 2026 9:06 AM తూర్పుగోదావరి General
ట్యాంకులో పడి యువకుడు మృతి - Udayam
డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఈతకోటలోని రమ్య ఫుడ్స్‌ కంపెనీలో ట్యాంకులో పడి గుత్తుల రాజు (23) అనే యువకుడు దుర్మరణం చెందాడు. భర్త, పెద్ద కుమారుడిని ఇప్పటికే కోల్పోయిన ఆ తల్లికి, ఇప్పుడు చిన్న కుమారుడు కూడా ప్రమాదంలో మృతి చెందడంతో ఆమె రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.

Comments

G
Loading comments...