వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వం 'యంగ్ ఇండియా' పేరుతో నిర్వహించిన వేసవి శిక్షణ కార్యక్రమానికి సంబంధించిన నిధులు విడుదల కాక నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు వేసవి సెలవుల్లో ఈ శిక్షణ తరగతులు నిర్వహించారు.
ఒక్కో నిర్వాహకుడు రూ.50 వేలకుపైగా ఖర్చు చేసి బిల్లుల మంజూరు కోసం ఎదురుచూస్తున్నారు. శిక్షణ ముగిసి నెలలు గడిచినా బిల్లులు విడుదల కాకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...
