Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలానికి వెళ్తుండగా గుండెపోటుతో యువ రైతు మృతి

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Aug 11, 2026 10:44 AM నారాయణపేటGeneral
పోలానికి వెళ్తుండగా గుండెపోటుతో యువ రైతు మృతి - Udayam
నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం లింగారెడ్డిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. పొలానికి వెళ్తుండగా కావలి శ్రీనివాస్ (28) ఒక్కసారిగా కుప్పకూలిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు గమనించి లేపే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అతను గుండెపోటు వల్లే మృతి చెంది ఉంటారని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.

Comments

G
Loading comments...