వార్తలకు తిరిగి వెళ్లండి

యన్మన్గండ్ల గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తొమ్మిది మంది వార్డు సభ్యులు మంగళవారం డీపీఓకు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ రంజిత్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి సుష్మ భారతి నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
రికార్డులు పరిశీలించి సమగ్ర విచారణ జరిపి, ఆరోపణలు నిజమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

