Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యంగ్ ఇండియా పాఠశాల పనులు వేగంగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే

Follow Udayam on Google
sreekanth patel Aug 31, 2026 1:46 PM మహబూబ్‌నగర్General
యంగ్ ఇండియా పాఠశాల పనులు వేగంగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే - Udayam
చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్ సమీపంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పరిశీలించారు. పిల్లర్ల నిర్మాణం, కాంక్రీట్ పనులను ప్రారంభించి, నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 22 ఎకరాల్లో 2,720 మంది విద్యార్థులకు పాఠశాల నిర్మిస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...