వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలోని పలు మండలాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న 48 గంటల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
గంటకు 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, ఏజెన్సీ మండలాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, వంకలు దాటవద్దని సూచించారు.
Comments
Loading comments...
