వార్తలకు తిరిగి వెళ్లండి
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఏడాది పూర్తి

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో గత ఏడాది కాలంలో రాష్ట్రంలో పార్టీ బలోపేతం మరియు పురోగతిపై ప్రస్తుతం పార్టీ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.
నామినేటెడ్ పదవుల కేటాయింపులో కూటమిలో జనసేనతో పోలిస్తే బీజేపీకి తగిన ప్రాధాన్యత దక్కడం లేదని పలువురు నాయకులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...