వార్తలకు తిరిగి వెళ్లండి
ఓటు హక్కు కోసం ఓటర్ల ఆందోళన

ఒంటిమిట్ట మండలం బోగేపల్లి కాలనీల ఓటర్లు తమ పేర్లు ఓటరు జాబితాలో కనిపించడం లేదని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో విలీనం కారణాల వల్ల ప్రస్తుతం తలెత్తిన సాంకేతిక సమస్యలతో దాదాపు 300 ఓట్లు గాల్లో దీపంగా మారాయి.
ప్రస్తుతం జరుగుతున్న సర్వేలో బీఎల్ఓలు అడుగుతున్న పాత వివరాలు లభ్యం కాకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎన్నికల అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...