Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐదుగురు సీనియర్లకు ఐఏఎస్ హోదా

సంజయ్ రెడ్డి Jul 10, 2026 7:11 AM అమరావతి 5 viewsabout 1 hour ago
ఐదుగురు సీనియర్లకు ఐఏఎస్ హోదా - Udayam Digital
రాష్ట్రంలో నాన్-స్టేట్ సివిల్ సర్వీసెస్ కోటా కింద ఐదుగురు సీనియర్ అధికారులకు ఐఏఎస్ హోదా లభించింది. గోపినాథ్, బాలకృష్ణ, జయకృష్ణ, పద్మావతి, వరప్రసాద్‌లకు ఈ పదోన్నతి దక్కినట్లు కేంద్ర నోటిఫికేషన్ ఆధారంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. గత రెండేళ్లలో ఖాళీగా ఉన్న ఆరు ఐఏఎస్ పోస్టులకు గాను ఈ ఐదు పోస్టులను భర్తీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...