వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి కుటుంబ సమేతంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు సంప్రదాయ స్వాగతం పలికారు. అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం అందించారు.
ఆలయ అధికారులు స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు. ఆలయ విశేషాలను వివరించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే స్వామివారి ఆశీస్సులు పొందారు.
Comments
Loading comments...

