వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాపూర్ మండలంలోని కుచ్చరకల్, చెన్నవెల్లి, రాయపల్లి గ్రామాల యాదవుల పారిశ్రామిక సహకార సంఘం నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు.
అధ్యక్షుడిగా సిద్దాపురం రామకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా మోటే నాగేశ్వర్, ఉపాధ్యక్షుడిగా బుగ్గయ్య ఎన్నికయ్యారు.
Comments
Loading comments...

