వార్తలకు తిరిగి వెళ్లండి

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. ఉచిత దర్శనానికి సుమారు 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది.
క్యూలైన్లలో భక్తులకు అన్ని వసతులు కల్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

