Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీడ్‌ గణేశుడిని పూజించండి: చిరంజీవి పిలుపు

Follow Udayam on Google
Udayam Desk Aug 31, 2026 10:53 AM జాతీయంవినోదం
సీడ్‌ గణేశుడిని పూజించండి: చిరంజీవి పిలుపు - Udayam
పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు కోసం సీడ్‌ గణేశుడిని పూజించాలని చిరంజీవి పిలుపునిచ్చారు. మట్టి వినాయకులను పూజించడం పర్యావరణానికి మేలు చేస్తుందని తెలిపారు. సీడ్‌ గణేశుడిని ఇంట్లోనే నిమజ్జనం చేస్తే మొక్కగా ఎదుగుతాడన్నారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ రూపొందించిన ప్రతిమలను తన నివాసంలో ఆవిష్కరించారు.

Comments

G
Loading comments...