Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భీమేశ్వరునికి మంత్రుల పూజలు

Follow Udayam Digital on Google
వినయ్ కుమార్ Jul 30, 2026 9:22 PM కరీంనగర్తెలంగాణ
భీమేశ్వరునికి మంత్రుల పూజలు - Udayam Digital
వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో మూడు రోజులపాటు వరుణ యాగం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

Comments

G
Loading comments...