వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటకలోని అథనిలో కారు నడుపుతున్న వ్యక్తి హెల్మెట్ ధరించలేదంటూ ఏఐ కెమెరా ద్వారా రూ.500 జరిమానా పడింది.
సాంకేతిక లోపంతో విచిత్రంగా పడిన ఈ చలానాపై డ్రైవర్ ప్రశ్నించడంతో పోలీసులు దానిని రద్దు చేశారు.
Comments
Loading comments...

