Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ప్రజలకు గవర్నర్ వినాయక చవితి శుభాకాంక్షలు

Follow Udayam on Google
SHRUTHI Sep 13, 2026 10:02 PM హైదరాబాద్General
తెలంగాణ ప్రజలకు గవర్నర్ వినాయక చవితి శుభాకాంక్షలు - Udayam
వినాయక చవితి పర్వదినం సందర్భంగా తెలంగాణ ప్రజలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గణేశుని ఆశీస్సులతో రాష్ట్రం శాంతి, ఐక్యత, ప్రగతితో సుభిక్షంగా వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...