Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏకాదశి వేళ అద్భుత సేద్యం

Follow Udayam on Google
SHRUTHI Sep 05, 2026 8:39 PM అనంతపురంGeneral
ఏకాదశి వేళ అద్భుత సేద్యం - Udayam
అనంతపురం జిల్లాలో జయరాజు అనే రైతు ఎద్దులతో కేవలం 11 గంటల్లోనే 20 ఎకరాల కంది పొలంలో కలుపు గుంటక సేద్యం పూర్తి చేసి అరుదైన రికార్డు సృష్టించారు. నాలుగు రోజుల పనును ఒక్కరోజే పూర్తి చేసిన రైతును గ్రామస్థులు ఎద్దులకు పూలమాలలు వేసి ఘనంగా సన్మానించి ఊరేగింపు నిర్వహించారు.

Comments

G
Loading comments...