వార్తలకు తిరిగి వెళ్లండి

న్యాయస్థానాల్లో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరుగుతోందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ తెలిపారు. కొత్త తరం మహిళలు న్యాయరంగంలోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొన్నారు.
మహిళలు ఎదురయ్యే అడ్డంకులను అధిగమించి మార్గదర్శకులుగా ఎదగాలని సూచించారు. న్యాయ విద్యార్థులకు సివిల్ సర్వీసుల్లోనూ మంచి అవకాశాలు ఉన్నాయని వివరించారు.
Comments
Loading comments...

