వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లాలనుకునే నిరుపేద మహిళలను టార్గెట్ చేసుకుని ఏజెంట్లు నకిలీ వీసాలు, తప్పుడు పత్రాలతో మోసాలకు పాల్పడుతున్న ఉదంతాలు కలకలం రేపుతున్నాయి.
శంషాబాద్ విమానాశ్రయంలో నకిలీ పత్రాలతో పట్టుబడుతున్న కేసుల సంఖ్య పెరుగుతుండటంతో, ఈ ఏడాది నమోదైన 100కు పైగా కేసులను సీసీఎస్కు బదిలీ చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

