Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హజ్‌ భవన్‌లో మహిళల సాధికారత కేంద్రం

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 03, 2026 3:35 PM కడపGeneral
హజ్‌ భవన్‌లో మహిళల సాధికారత కేంద్రం - Udayam
హజ్‌ భవన్‌ను మైనార్టీ మహిళల సాధికారత కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.15.33 కోట్ల ప్రణాళిక రూపొందించింది. ప్రాజెక్టు పూర్తయితే ఏటా సుమారు 1,200 మంది మహిళలకు నైపుణ్య శిక్షణ అందనుంది. గ్రామీణ మహిళలకు ఉచిత వసతి కల్పించి కంప్యూటర్‌, ట్యాలీ, జీఎస్టీ, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు.

Comments

G
Loading comments...