Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భర్త వేధింపులతో మహిళ ఆత్మహత్య

రూప దేవి Jul 09, 2026 3:39 PM మన్యం 1 viewsabout 7 hours ago
భర్త వేధింపులతో మహిళ ఆత్మహత్య - Udayam Digital
పార్వతీపురం జిల్లా పాచిపెంట మండలం పెద్దగెడ్డ జలాశయంలో దూకి నందిని అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఆటో డ్రైవరైన భర్త సతీశ్ తాగుడుకు బానిసై వేధించడంతో ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంది. తనకు ఫోన్ చేయడంతో భర్త జలాశయానికి చేరుకున్నాడు. అయితే అతడు చూస్తుండగానే ఆమె నీటిలోకి దూకింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...