Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టాదారుల ఖాతాల్లో కొత్త వెలుగులు

లక్ష్మి దేవి Jul 09, 2026 12:39 PM నంద్యాల 5 views1 day ago
పట్టాదారుల ఖాతాల్లో కొత్త వెలుగులు - Udayam Digital
ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 73 లక్షల మంది రైతులకు 2027 మార్చి నాటికి సరికొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కావాలనే ప్రజల భూములను 22-A జాబితాలో చేర్చి వివాదాలు సృష్టించిందని, ఆ భూములను కబ్జా చేసేందుకే అలా కుట్రలు పన్నారని సీఎం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Comments

G
Loading comments...