Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళ ఇంట్లో 15.6 కిలోల బంగారం స్వాధీనం

Follow Udayam on Google
Udayam Desk Aug 31, 2026 11:45 AM జాతీయంGeneral
మహిళ ఇంట్లో 15.6 కిలోల బంగారం స్వాధీనం - Udayam
పశ్చిమబెంగాల్‌లోని బన్‌పూర్‌ సరిహద్దు ప్రాంతంలో బీఎస్‌ఎఫ్‌ అధికారులు 15.607 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ మహిళను అదుపులోకి తీసుకుని ఆమె ఇంట్లో సోదాలు చేయగా బంగారం బయటపడింది. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు రూ.24.95 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. దీనికి వెనుక అంతర్జాతీయ స్మగ్లింగ్‌ నెట్‌వర్క్‌ ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...